వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ క‌ల్లు క‌ల్లోలం

ABN , First Publish Date - 2021-01-10T17:38:18+05:30 IST

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ కల్లు కల్లోలం రేపింది.

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ క‌ల్లు క‌ల్లోలం

వికారాబాద్ జిల్లాలో క‌ల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతోపాటు ఒకరు మృతి చెందడం కలకలం సృష్టించింది. రోజంత కష్టపడి ఉపసమనం కోసం డిపోకు వెళ్లి కల్లు తాగుదామనుకునేవారికి ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. రోజూ తాము తాగే కల్లు కల్తీదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నవాబుపేట మండలంలో 102 మంది అస్తస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంది. 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు.

Updated Date - 2021-01-10T17:38:18+05:30 IST