Kamareddyలో వైఎస్ షర్మిల పర్యటన

ABN , First Publish Date - 2021-12-20T18:30:48+05:30 IST

వైఎస్ఆర్టీపీ రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు.

Kamareddyలో వైఎస్ షర్మిల పర్యటన

కామారెడ్డి:  వైఎస్ఆర్టీపీ రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో కుమ్మరి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో రైతుల సమస్యలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం షర్మిల పర్యటన కొనసాగుతోంది. 

Updated Date - 2021-12-20T18:30:48+05:30 IST