తిరిగి టీఆర్ఎస్‌లోకి కెంగర్ల మల్లయ్య

ABN , First Publish Date - 2021-07-08T04:06:03+05:30 IST

బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గురువారం

తిరిగి టీఆర్ఎస్‌లోకి కెంగర్ల మల్లయ్య

 హైదరాబాద్‌: బీఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య తిరిగి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు కేటీఆర్, కవిత సమక్షంలో మల్లయ్య టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గతంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా మల్లయ్య పనిచేశారు. 

Updated Date - 2021-07-08T04:06:03+05:30 IST