కరోనా తర్వాత తొలిసారి భక్తుల చెంతకు..

ABN , First Publish Date - 2020-12-01T09:16:29+05:30 IST

కరోనా తర్వాత తొలిసారి భక్తుల చెంతకు..

కరోనా తర్వాత తొలిసారి భక్తుల చెంతకు..

కరోనా ఆంక్షలతో ఆలయానికే పరిమితమైన దేవదేవుడు సోమవారం తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు. కార్తీక పౌర్ణమినాడు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై ఊరేగాడు.

Updated Date - 2020-12-01T09:16:29+05:30 IST