కరోనా తర్వాత తొలిసారి భక్తుల చెంతకు..
ABN , First Publish Date - 2020-12-01T09:16:29+05:30 IST
కరోనా తర్వాత తొలిసారి భక్తుల చెంతకు..
కరోనా ఆంక్షలతో ఆలయానికే పరిమితమైన దేవదేవుడు సోమవారం తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు. కార్తీక పౌర్ణమినాడు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై ఊరేగాడు.