కశ్మీరీలు ‘చైనా పాలనే మేలు’ అనుకుంటారు!
ABN , First Publish Date - 2020-09-25T07:24:47+05:30 IST
భారత్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామని కశ్మీరీలు భావిస్తున్నారు...
భారత్లో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నామని కశ్మీరీలు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దును వాళ్లు ఎన్నడూ స్వాగతించలేదు. దేశంలో బానిసల్లా బలికేందుకు వాళ్లు ఇష్టపడరు. కశ్మీర్ లోయలో ఆంక్షలు ఎత్తివేస్తే ప్రజలు నిరసనలు చేస్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కశ్మీరీలు ‘చైనా పాలనే మేలు’ అనుకునే ప్రమాదం ఉంది.
- ఫరూక్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం