అంతిమ సంస్కారాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న కాటికాపరులు

ABN , First Publish Date - 2021-05-11T15:49:22+05:30 IST

హైదరాబాద్: అయినవారు ఎందరున్నా.. అనాథ శవాళ్లా మరుభూమికి చేరుతున్నారు.

అంతిమ సంస్కారాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న కాటికాపరులు

హైదరాబాద్: అయినవారు ఎందరున్నా.. అనాథ శవాల్లా మరుభూమికి చేరుతున్నారు. కుటుంబసభ్యులు ఎవరూ అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. ఉన్నత శిఖరాలకు చేర్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేక వేదన చెందుతున్నవారు ఎందరో.. కన్నబిడ్డలే తల్లిదండ్రులను ముట్టుకోలేని పరిస్థితిలో అన్నీ తామై అంతిమ సంస్కారాలను సంప్రదాయబద్దంగా కాటికాపరులు నిర్వహిస్తున్నారు. కులవృత్తిగా కొందరు, కరోనా సమయంలో కుటుంబ పోషణ కోసం మరికొందరు కాటికాపరులుగా మారుతున్నారు.

Updated Date - 2021-05-11T15:49:22+05:30 IST