చిత్తూరు: మాపాక్షిలో మహిళలపై ఖాకీల ప్రతాపం

ABN , First Publish Date - 2020-08-06T15:46:48+05:30 IST

మాపాక్షిలో మహిళలపై ఖాకీలు ప్రతాపం చూపించారు.

చిత్తూరు: మాపాక్షిలో మహిళలపై ఖాకీల ప్రతాపం

చిత్తూరు: మాపాక్షిలో మహిళలపై ఖాకీలు ప్రతాపం చూపించారు. ఓ కుటుంబం భూ సమస్యపై పోలీసులను ఆశ్రయించింది. కేసు పట్టించుకోకుండా.. మహిళలన్న కనికరం కూడా లేకుండా పోలీసులు దాడి చేశారు. బూటు కాళ్లతో తన్ని, జుట్టు పట్టి ఈడ్చి, దుర్భాషలాడి అవమానించారు. ప్రత్యర్థి వర్గానికి పోలీసులు బలవంతంగా.. భూమి ఇప్పించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు.

Updated Date - 2020-08-06T15:46:48+05:30 IST