Khammam: ఎన్‌ఎస్పీ సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు

ABN , First Publish Date - 2021-12-07T14:19:00+05:30 IST

జిల్లాలోని కట్టకూరులోని ఎన్‌ఎస్పీ సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

Khammam: ఎన్‌ఎస్పీ సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు

ఖమ్మం: జిల్లాలోని కట్టకూరులోని ఎన్‌ఎస్పీ సాగర్ కాలువలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యటు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు పంజాబ్‌ వాసులుగా గుర్తించారు. 

Updated Date - 2021-12-07T14:19:00+05:30 IST