బాంబినో గ్రూప్‌ అధినేత కిషన్‌ రావు కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-13T06:21:48+05:30 IST

బాంబినో గ్రూప్‌ అధినేత ఎం.కిషన్‌ రావు (85) కన్ను మూశారు. మంగళవారం రాత్రి ఆయన గుండె పోటుతో మరణించారు.

బాంబినో గ్రూప్‌ అధినేత కిషన్‌ రావు కన్నుమూత

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బాంబినో గ్రూప్‌ అధినేత ఎం.కిషన్‌ రావు (85) కన్ను మూశారు. మంగళవారం రాత్రి ఆయన గుండె పోటుతో మరణించారు. హైదరాబాద్‌ సమీపంలో 1982లో బాంబినో ఇండస్ట్రీస్‌ను స్థాపించి అదే పేరుతో సేమ్యాని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో ఆయన కృతకృత్యులయ్యారు.

తర్వాత అదే బ్రాండ్‌ పేరుతో అనేక వినియోగ ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేసి విజయం సాధించారు. 

Updated Date - 2021-01-13T06:21:48+05:30 IST