కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ను కలిసిన కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2020-07-08T22:12:58+05:30 IST
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరోనా టెస్ట్లపై చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణలో కరోనా టెస్ట్లపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ అతి తక్కువ టెస్ట్లు చేసిన రెండో రాష్ట్రంగా ఉందని, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తూ టెస్ట్ల సంఖ్య పెంచేలా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కిషన్రెడ్డి, హర్షవర్దన్ను కోరారు.