నేడు పీఆర్ కళాశాలను సందర్శించనున్న ‘బరకతుల్లా’ వీసీ
ABN , First Publish Date - 2021-10-23T05:01:01+05:30 IST
కాకినాడ రూరల్, అక్టోబరు 22: కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాలను శనివారం మధ్యప్రదేశ్లోని బోపాల్లోగల బరకతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాయవరపు జగన్నాధరావు సందర్శించనున్నట్టు కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం తెలి పింది. సెమినార్హాల్లో
కాకినాడ రూరల్, అక్టోబరు 22: కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాలను శనివారం మధ్యప్రదేశ్లోని బోపాల్లోగల బరకతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాయవరపు జగన్నాధరావు సందర్శించనున్నట్టు కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం తెలి పింది. సెమినార్హాల్లో సాయంత్రం నిర్వహించే 1970కి సంబంధించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.