అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలి: కోదండరాం

ABN , First Publish Date - 2021-07-21T00:56:45+05:30 IST

రాష్ట్రంలో 2005 అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని టీజేఎస్

అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలి: కోదండరాం

మహబూబాబాద్: రాష్ట్రంలో 2005 అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని టీజేఎస్ అధ్యక్షడు కోదండరాం డిమాండ్ చేశారు. జిల్లాలోని గంగారాం మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కోదండరామ్‌ ప్రారంభించి మాట్లాడారు. 2005 అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. పోడు భూమి రైతులకు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. పోడు రైతుల సమస్యలపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని కోదండరాం తెలిపారు. 

Updated Date - 2021-07-21T00:56:45+05:30 IST