మావాళ్లింకా టీ-20ల్లోనే ఉన్నారు : విరాట్‌ కోహ్లీ

ABN , First Publish Date - 2020-11-28T09:03:13+05:30 IST

‘50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు చిత్తశుద్ధితో ఆడాల్సి ఉంటుంది. బహుశా చాలాకాలం తర్వాత వన్డే ఆడడం వల్ల ఫలితం నిరాశపరిచిందేమో. కానీ 25 ఓవర్ల తర్వాత చూసుకుంటే మైదానంలో మా ఆటగాళ్ల తీరు మారింది.

మావాళ్లింకా టీ-20ల్లోనే ఉన్నారు : విరాట్‌ కోహ్లీ

‘50 ఓవర్ల మ్యాచ్‌లో ప్రతీ ఆటగాడు చిత్తశుద్ధితో ఆడాల్సి ఉంటుంది. బహుశా చాలాకాలం తర్వాత వన్డే ఆడడం వల్ల ఫలితం నిరాశపరిచిందేమో. కానీ 25 ఓవర్ల తర్వాత చూసుకుంటే మైదానంలో మా ఆటగాళ్ల తీరు మారింది. ఇంకా టీ20 ఫార్మాట్‌లోనే ఉన్నట్టు కనిపించింది. ఉత్తమ జట్టుపై ఆడుతున్నప్పుడు అవకాశాలను చేజార్చుకుంటే ఇలాగే ఉంటుంది. దురదృష్టవశాత్తు హార్దిక్‌ బౌలింగ్‌ వేయలేకపోవడం నష్టపరిచింది. సరైన ఆల్‌రౌండర్లు లేకపోవడం కూడా లోటే’

Updated Date - 2020-11-28T09:03:13+05:30 IST