కరోనాతో కోన ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2021-05-07T03:04:54+05:30 IST
పెంచలకోన దేవస్థానంలో పనిచేసే స్వీపరు రమణమ్మ (55) కరోనాతో మృతి చెందింది. ఈమె నెలరోజులుగా దీర్ఘకాలిక సెలవులో ఉంది.
రాపూరు, మే 6:పెంచలకోన దేవస్థానంలో పనిచేసే స్వీపరు రమణమ్మ (55) కరోనాతో మృతి చెందింది. ఈమె నెలరోజులుగా దీర్ఘకాలిక సెలవులో ఉంది. ఈమె మృతితో కోనలో కరోనా మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. గోనుపల్లి గ్రామంలో మృతుల సంఖ్య మూడుకు చేరుకోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.