కొత్తమ్మతల్లి ఆలయ ఆదాయం రూ.4.67 లక్షలు
ABN , First Publish Date - 2021-12-02T05:07:51+05:30 IST
కొత్తమ్మతల్లి దేవస్థానం హుండీల ద్వారా రూ.4.67 లక్షలు ఆదాయం వచ్చిందని ఈవో ఎస్వీ రమణమూర్తి తెలిపారు. బుధవారం హుండీలను లెక్కించారు.
కోటబొమ్మాళి: కొత్తమ్మతల్లి దేవస్థానం హుండీల ద్వారా రూ.4.67 లక్షలు ఆదాయం వచ్చిందని ఈవో ఎస్వీ రమణమూర్తి తెలిపారు. బుధవారం హుండీలను లెక్కించారు. 55 రోజులకు గాను రూ.4,67,583 ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.