ముగ్గురుకి కొవిడ్‌ పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-10-17T05:08:35+05:30 IST

గడిచిన 24 గంటల్లో జిల్లాలో ముగ్గురికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1,24,085కు చేరింది.

ముగ్గురుకి కొవిడ్‌ పాజిటివ్‌


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 16: గడిచిన 24 గంటల్లో జిల్లాలో ముగ్గురికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1,24,085కు చేరింది. ఇప్పటి వరకూ 1,23,195 మంది కోలుకున్నారు. 38 మంది చికిత్స పొందుతున్నారు. 



Updated Date - 2021-10-17T05:08:35+05:30 IST