కొవిడ్కేర్ సెంటర్ పరిశీలన
ABN , First Publish Date - 2021-05-17T05:06:11+05:30 IST
రాజంపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్ కేర్ సెంటర్ను రాజంపేట పార్లమెంటరీ అ ధ్యక్షు డు, మాజీ ఎమ్మె ల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆదివారం పరిశీ లించారు.
రాజంపేట, మే16 : రాజంపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్ కేర్ సెంటర్ను రాజంపేట పార్లమెంటరీ అ ధ్యక్షు డు, మాజీ ఎమ్మె ల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆదివారం పరిశీ లించారు. కొవిడ్ కేర్ సెంటర్లో తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోఈ కేంద్రాన్ని ప్రారంభించి బాధితులను ఆదుకోవాలని ఫోన్లో కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ దండు గోపి, పోలి మురళిమోహన్రెడ్డి, పెంచలయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.