కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-24T17:18:52+05:30 IST

కృష్ణా జిల్లా: నందిగామ పాత బస్టాండ్ వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా: నందిగామ పాత బస్టాండ్ వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-11-24T17:18:52+05:30 IST