Krishna: బైక్‎ను ఢీకొన్న ఆటో..ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-31T16:31:16+05:30 IST

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిపై బైక్‎ను ఆటో ఢీకొట్టింది.

Krishna: బైక్‎ను ఢీకొన్న ఆటో..ఇద్దరికి గాయాలు

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు హనుమాన్ జంక్షన్ ప్రధాన రహదారిపై బైక్‎ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‎పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-31T16:31:16+05:30 IST