కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-05-10T14:27:15+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం-ఆగిరిపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం-ఆగిరిపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగిరిపల్లి నుంచి వస్తున్న ఆటో గన్నవరం శ్మశాన వాటిక వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-05-10T14:27:15+05:30 IST