జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణమ్మ

ABN , First Publish Date - 2021-07-30T06:16:10+05:30 IST

హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గురువారం మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరింది.

జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరిన కృష్ణమ్మ
రిజర్వాయర్‌లోకి చేరుతున్న కృష్ణా జలాలు

బెళుగుప్ప, జూలై 29: హంద్రీనీవా కాలువ ద్వారా  కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ గురువారం మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరింది. ఈ రిజర్వాయర్‌ నీటి నిలువ సామర్థ్యం 1.86 టీఎంసీలు కాగా, రాగులపాడు నుంచి 5 పంపుల ద్వారా నీరు విడుదల చేయడంతో శ రవేగంగా జలాలు చేరుకున్నాయి. నీటి రాకతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2021-07-30T06:16:10+05:30 IST