కృష్ణమ్మ పవిత్ర హారతులు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2020-09-19T11:49:59+05:30 IST
కృష్ణానదికి పవిత్ర హారతులు పునఃప్రారంభమ య్యాయి. శుక్రవారం సాయంత్రం దుర్గాఘాట్ వద్ద వేదపండితులు ఈ కార్యక్రమాన్ని...
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : కృష్ణానదికి పవిత్ర హారతులు పునఃప్రారంభమ య్యాయి. శుక్రవారం సాయంత్రం దుర్గాఘాట్ వద్ద వేదపండితులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు పవిత్ర హారతులు కొనసాగుతా యని దుర్గగుడి అధికారులు తెలిపారు. ఈనెల 20 నుంచి 24వరకు ఇంద్రకీలా ద్రిపై శివాలయంలో శత చండీ సహిత మహారుద్ర యాగం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్బాబు పాల్గొన్నారు.