ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ
ABN , First Publish Date - 2021-11-26T00:18:00+05:30 IST
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, సాగు, తాగు అవసరాల్లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేశారని కేఆర్ఎంబీ పేర్కొంది. సముద్రంలోకి వృధాగా 55.966 టీఎంసీల కృష్ణా జలాలు పోతున్నాయని, శ్రీశైలం జలాశయం నిల్వ 94.910 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్ఎంబీ తెలిపింది. సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ లేఖలో ఆదేశించింది.