ఐటీ తిరిగి అభివృద్ధి బాట పడుతుంది: కేటీఆర్
ABN , First Publish Date - 2020-05-26T00:49:06+05:30 IST
కరోనా సంక్షోభం తర్వాత ఐటీ తిరిగి అభివృద్ధి బాట పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: కరోనా సంక్షోభం తర్వాత ఐటీ తిరిగి అభివృద్ధి బాట పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఐటీ సంస్థలకు అనేక అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్తో వచ్చే కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.