జీహెచ్ఎంసీలో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న కేటీఆర్

ABN , First Publish Date - 2020-08-14T02:44:46+05:30 IST

జీహెచ్ఎంసీలో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న కేటీఆర్

జీహెచ్ఎంసీలో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న కేటీఆర్

హైదరాబాద్: శుక్రవారం రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 25 బస్తీ దవాఖానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు కానున్నారు. ఇప్పటికే అందుబాటులో అందుబాటులో 170 బస్తీ దవాఖానలు ఉన్నాయి. హైదరాబాద్ లో 95, రంగారెడ్డిలో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డిలో మూడు చొప్పున ప్రజలకు అందుబాటులో బస్తీ దవాఖానాలు ఉన్నాయి.


Updated Date - 2020-08-14T02:44:46+05:30 IST