జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేటీఆర్ శంకుస్థాపన
ABN , First Publish Date - 2022-01-24T16:41:30+05:30 IST
జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.587 కోట్లతో ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు మంచి నీటి సరఫరా కోసం ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.