భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన కేటీఆర్‌

ABN , First Publish Date - 2020-08-05T09:27:23+05:30 IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని భారత్‌ బయోటెక్‌ను సం దర్శించారు

భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన కేటీఆర్‌

(ఆంధ్రజ్యోతి,మేడ్చల్‌జిల్లా ప్రతినిధి)

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని భారత్‌ బయోటెక్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్‌ కోసం పోటీలో సైన్స్‌. అత్యవసరం-సమతుల్యత’ అంశం పై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా, బీఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల, పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T09:27:23+05:30 IST