భారత్ బయోటెక్ను సందర్శించిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-08-05T09:27:23+05:30 IST
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శామీర్పేట్ మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ను సం దర్శించారు
(ఆంధ్రజ్యోతి,మేడ్చల్జిల్లా ప్రతినిధి)
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం శామీర్పేట్ మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ను సం దర్శించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్పై జినోమ్ వ్యాలీలో చర్చ జరిగింది. ‘వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్. అత్యవసరం-సమతుల్యత’ అంశం పై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, బీఈ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, పాల్గొన్నారు.