ప.గో.జిల్లా: కుంకుళ్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-17T13:54:07+05:30 IST

ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు...

ప.గో.జిల్లా: కుంకుళ్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

ప.గో. జిల్లా: ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కుంకుళ్లమ్మ శ్రీ మహారేణుక దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, చండీహోమం నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

Updated Date - 2020-10-17T13:54:07+05:30 IST