రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
ABN , First Publish Date - 2021-08-28T17:33:03+05:30 IST
కోసిగి మండలంలోని రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఐరనగల్లో సమీపంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలో వర్షం పడాలని తుంగభద్ర నదిలో
కర్నూలు: కోసిగి మండలంలోని రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఐరనగల్లో సమీపంలో చోటు చేసుకుంది. తమ గ్రామంలో వర్షం పడాలని తుంగభద్ర నదిలో గంగ పూజలు చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతులు ఆస్పరి మండలం బిణిగేరి వాసులుగా రైల్వే పోలీసులు గుర్తించారు.