కర్నూలులో వివాహితపై అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2020-08-14T18:21:41+05:30 IST
జిల్లాలోని మంత్రాలయం మండలం సూగూరులో వివాహితపై కురవ వెంకప్ప అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం సూగూరులో వివాహితపై కురవ వెంకప్ప అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకప్పపై పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.