కర్నూలులో వివాహితపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-08-14T18:21:41+05:30 IST

జిల్లాలోని మంత్రాలయం మండలం సూగూరులో వివాహితపై కురవ వెంకప్ప అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

కర్నూలులో వివాహితపై అత్యాచారయత్నం

కర్నూలు:  జిల్లాలోని మంత్రాలయం మండలం సూగూరులో వివాహితపై కురవ వెంకప్ప  అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకప్పపై పోలీసులు నిర్భయ కేసును నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-08-14T18:21:41+05:30 IST