కర్నూలులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-09-24T17:45:07+05:30 IST
జిల్లాలోని పత్తికొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కర్నూలు: జిల్లాలోని పత్తికొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఛలో పత్తికొండ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.