Aluru ఆర్‌డబ్ల్యుఎస్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-08T16:50:00+05:30 IST

జిల్లాలోని ఆలూరు ఆర్‌డబ్ల్యుఎస్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Aluru ఆర్‌డబ్ల్యుఎస్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని ఆలూరు ఆర్‌డబ్ల్యుఎస్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాగునీరు వదిలే కాంట్రాక్టు ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 16 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కాంట్రాక్టు ఉద్యోగుల దీక్షను అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2021-11-08T16:50:00+05:30 IST