హత్యకు గురైన కుటుంబాలను పరామర్శించిన లోకేష్

ABN , First Publish Date - 2021-06-18T17:56:11+05:30 IST

టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల పార్ధీవ దేహాలకు నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హత్యకు గురైన కుటుంబాలను పరామర్శించిన లోకేష్

కర్నూలు జిల్లా: వైసీపీ నేతల దాడిలో హత్యకు గురైన గడివేముల మండలం, పెసరవాయి గ్రామం టీడీపీ  నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల పార్ధీవ దేహాలకు నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్‌ను చూసిన వారు బోరున  విలపించారు. ఆయన వారిని ఓదార్చారు.

Updated Date - 2021-06-18T17:56:11+05:30 IST