కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-15T15:01:07+05:30 IST

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్..

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్ కోటయ్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు మృతుని కుటుంబీకులు చెబుతున్నారు. కాగా మృతుడు అనంతపురం జిల్లా వాసి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-15T15:01:07+05:30 IST