కర్నూలు: సిద్దాపురం చెరువు నీరు వృధాగా వదులుతుండటంతో ఆందోళనలో రైతులు

ABN , First Publish Date - 2021-12-05T16:03:20+05:30 IST

సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా...

కర్నూలు: సిద్దాపురం చెరువు నీరు వృధాగా వదులుతుండటంతో ఆందోళనలో రైతులు

కర్నూలు జిల్లా: సిద్దాపురం చెరువు గండిపడడంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. అయినా గండి ద్వారా నీరు లీకేజీ అవుతోంది. దీంతో నీటి ఉధృతిని తగ్గించేందుకు అధికారులు అలుగు కొట్టి ఫారెస్టులోకి నీరు వదులుతున్నారు. సిద్దాపురం చెరువులో ప్రస్తుతం 19 అడుగుల మేర నీరు ఉంది. కాగా చెరువులోని నీరు వృధాగా బయటకు వదులుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-12-05T16:03:20+05:30 IST