Mahanandi క్షేత్రంలో భక్తుల సందడి
ABN , First Publish Date - 2021-11-08T14:12:12+05:30 IST
మహానంది క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది.
కర్నూలు: మహానంది క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. కరోనా కారణంగా అధికారులు కోనేటి స్నానాలు నిషేధించి షవర్లను ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.