Mahanandi క్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2021-11-08T14:12:12+05:30 IST

మహానంది క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది.

Mahanandi క్షేత్రంలో భక్తుల సందడి

కర్నూలు: మహానంది క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. కరోనా కారణంగా అధికారులు కోనేటి స్నానాలు నిషేధించి షవర్లను ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. 

Updated Date - 2021-11-08T14:12:12+05:30 IST