పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-25T21:31:52+05:30 IST

పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది అరెస్ట్

పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది అరెస్ట్

కర్నూలు: పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 17న పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి హత్యకు గురయ్యారు. పాత కక్షలతో ఇద్దరిని వైసీపీ నేతలు హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ఉపయోగించిన 2 వాహనాలు, 4 వేటకొడవళ్లు, 2 పిడిబాకులు, 6 సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏ1గా రాజారెడ్డి, ఏ2గా శ్రీకాంత్‌రెడ్డి, ఏ3గా కేధార్‌నాథ్‌రెడ్డితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను నంద్యాల కోర్టుకు తరలించారు. 

Updated Date - 2021-06-25T21:31:52+05:30 IST