Kurnool: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-09T13:36:46+05:30 IST

శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు జరగనున్నాయి. దీంతో శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నేటి నుంచి శ్రావణమాసం

Kurnool: శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు

కర్నూలు:  శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు నుంచి శ్రావణమాసం తొలి సోమవారం కావడంతో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్ వెలుపల వరకు బారులు తీరారు. స్వామి, అమ్మవార్ల ఉచిత దర్శనం కోసం 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-09T13:36:46+05:30 IST