Srisailamలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ

ABN , First Publish Date - 2021-11-16T15:15:23+05:30 IST

శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని ‌పలు కౌంటర్లలో జరిగిన స్కామ్‌పై విచారణ జరుగనుంది.

Srisailamలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ

కర్నూలు: శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని ‌పలు కౌంటర్లలో జరిగిన స్కామ్‌పై విచారణ జరుగనుంది. ఇప్పటికే 5 కేసులకు సంబంధించి 8 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది. తాజాగా మరో 8 కేసులు ఏసీబీ నమోదు చేసింది.  శ్రీశైలం దేవస్థానంలోని పలు కీలక రికార్డులను  ఏసీబీ పరిశీలించనుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని  ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Updated Date - 2021-11-16T15:15:23+05:30 IST