మూడవ రోజుకు తుంగభద్ర నదీ పుష్కరాలు

ABN , First Publish Date - 2020-11-22T15:38:37+05:30 IST

జిల్లాలో పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు మూడవ రోజుకు చేరుకున్నాయి.

మూడవ రోజుకు తుంగభద్ర నదీ పుష్కరాలు

కర్నూలు : జిల్లాలో పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఫకీరప్ప కట్టుదిట్టమైన భద్రత, పటిష్టమైన చర్యలతో భారీ సంఖ్యలో పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమతులు లేని "చలో తుంగభద్ర కార్యక్రమం"లో ఎవరైనా పాల్గొంటే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-11-22T15:38:37+05:30 IST