15.7 అడుగులకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం

ABN , First Publish Date - 2020-07-08T10:44:31+05:30 IST

పాకాల సరస్సు నీటి మట్టం మంగళవారం నాటికి 15.7 అడుగులకు చేరుకుంది.

15.7 అడుగులకు చేరిన పాకాల సరస్సు నీటి మట్టం

ఖానాపురం, జూలై 7: పాకాల సరస్సు నీటి మట్టం మంగళవారం నాటికి 15.7 అడుగులకు చేరుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో సరస్సు జలకళను సంతరించుకుంది. 30 అడుగుల పూర్తి సామర్థ్యం గల పాకాల సరస్సులోకి మరో 7 అడుగుల నీరు వస్తే వానాకాలం సాగుకు నీరు సరిపోతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పొలాల్లో నార్లు పోస్తున్నారు. 

Updated Date - 2020-07-08T10:44:31+05:30 IST