లారీ బోల్తా, ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-03T20:50:42+05:30 IST

త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి గొర్రెల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో

లారీ బోల్తా, ఇద్దరి మృతి

ప్రకాశం: త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి గొర్రెల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే 30 గొర్రెలు మృతిచెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-03T20:50:42+05:30 IST