కొవిడ్ హెల్ప్లైన్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-24T04:15:32+05:30 IST
స్థానిక విశ్వనాథపురంలో కొవిడ్ హెల్ప్ లైన్ కేం ద్రాన్ని సీపీఎం కార్యా లయంలో ప్రారంభిం చా రు.
పొదిలి, జనవరి 23 : స్థానిక విశ్వనాథపురంలో కొవిడ్ హెల్ప్ లైన్ కేం ద్రాన్ని సీపీఎం కార్యా లయంలో ప్రారంభిం చా రు. సీపీఎం జిల్లా కార్య దర్శి సయ్యద్హనీఫ్ మాట్లాడుతూ కరోనా కే సులు పెరుగుతున్న క్ర మంలో బాధితులకు ఉ చిత వైద్య సేవలందిం చేందుకు సీపీఎం ఆధ్వర్యంలో హె ల్ప్లైన్ సెంటర్ను ప్రారంభించినట్లు తె లిపారు. డాక్టర్లు బి.సీతారామశాస్ర్తి, బి.హరిబాబు, చెన్నకృష్ణయ్య, టి.చక్ర వర్తి, ఎస్.బాలయ్య, ఇ.ప్రభాకర్శివ, ఎం.ధనుంజయుడు, బి.శరత్ ఉచితం గా వైద్య సేవలందించేందుకు ముం దుకు రావడంపై కృతజ్ఞతలు తెలిపా రు. బాధితులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హనీఫ్ కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు పి.రమణారెడ్డి, జిల్లా కా ర్యదర్శి అబ్దుల్హై, జేవీవీ జిల్లా అధ్య క్షుడు దాసరి గురుస్వామి, ఫెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏ.బాదుల్లా, సీపీ ఎం కార్యవర్గ సభ్యుడు ఎం.రమేష్ పాల్గొన్నారు.