నూతన సచివాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-17T05:50:12+05:30 IST

కందులాపురంలో నూతన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు.

నూతన సచివాలయం ప్రారంభం
భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే


కంభం, అక్టోబరు 16 : కందులాపురంలో నూతన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడు తూ పేదప్రజల సమస్యల కు వేగ వంతమైన పరిష్కార చర్యలు తీసుకునేందుకే సచివాలయ వ్య వస్థ అందుబాటులోకి తీసుకువచ్చమన్నారు. కార్యక్రమంలో వైపీసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:50:12+05:30 IST