గతిలో ముఖుల్ అగర్వాల్కు 5.69% వాటా
ABN , First Publish Date - 2022-01-13T07:48:48+05:30 IST
హైదరాబాద్కు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గతిలో ప్రముఖ ఇన్వెస్టర్ ముఖుల్ మహావీర్ ప్రసాద్ అగర్వాల్ 5.69 శాతం వాటాకు సమానమైన 70 లక్ష
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్కు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గతిలో ప్రముఖ ఇన్వెస్టర్ ముఖుల్ మహావీర్ ప్రసాద్ అగర్వాల్ 5.69 శాతం వాటాకు సమానమైన 70 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబరు-డిసెంబరు నెలల మధ్య ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు గతి వెల్లడించింది.