నెల్లూరు జిల్లాలో కీచక లెక్చరర్‌ బాగోతం

ABN , First Publish Date - 2020-05-27T02:23:49+05:30 IST

జిల్లాలో కీచక లెక్చరర్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్‌షిప్ పేరుతో 15 మంది యువతులను ప్రశాంత్‌ ట్రాప్‌ చేశారు. అంతేకాడు యువతుల..

నెల్లూరు జిల్లాలో కీచక లెక్చరర్‌ బాగోతం

నెల్లూరు: జిల్లాలో కీచక లెక్చరర్‌ ప్రశాంత్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్‌షిప్ పేరుతో 15 మంది యువతులను ట్రాప్‌ చేశాడు. అంతేకాదు యువతుల ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రశాంత్‌ వేధింపులు తాళలేక దిశా పీఎస్‌లో యువతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లెక్చరర్‌ ప్రశాంత్‌‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-05-27T02:23:49+05:30 IST