ఏపీలో తీవ్రమవుతున్న ఆస్తి పన్ను పెంపు నిరసనలు
ABN , First Publish Date - 2021-06-23T18:06:00+05:30 IST
విశాఖ: ఆస్తి పన్ను పెంపు నిరసనలు ఆంధ్రప్రదేశ్లో అంతకంతకు తీవ్రమవుతున్నాయి.
విశాఖ: ఆస్తి పన్ను పెంపు నిరసనలు ఆంధ్రప్రదేశ్లో అంతకంతకు తీవ్రమవుతున్నాయి. విశాఖలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆస్తి, చెత్త పన్ను పెంపు జీవీఎంసీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగాయి. విశాఖ జీవీఎంసీ ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపాయి. దీంతో నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు.