పీఎం-కేర్స్ నిధి పారదర్శకత ను ప్రశ్నిస్తూ ప్రధానికి మాజీ సివిల్ సర్వెంట్ల లేఖ
ABN , First Publish Date - 2021-01-17T08:06:23+05:30 IST
పీఎం-కేర్స్ నిధికి సంబంధించి న పారదర్శకతపై ప్రశ్నలు సంధిస్తూ వంద మంది మా జీ సివిల్ సర్వెంట్లతో కూడిన
న్యూఢిల్లీ, జనవరి 16: పీఎం-కేర్స్ నిధికి సంబంధించి న పారదర్శకతపై ప్రశ్నలు సంధిస్తూ వంద మంది మా జీ సివిల్ సర్వెంట్లతో కూడిన బృందం ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం బహిరంగ లేఖ రాసింది. ఇందులో ఈ నిధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
పీఎం-కేర్స్ నిధిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయడానికిగాను వచ్చిన నిధులు, వ్యయాల వివరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉం దని సివిల్ సర్వెంట్లు లేఖలో సూచించారు.