ఇరు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ
ABN , First Publish Date - 2021-07-31T02:31:13+05:30 IST
రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. ఆగస్ట్ 3న జరిగే సమావేశానికి ఇరు రాష్ట్రాల సభ్యులు హాజరుకువాలని లేఖలో పేర్కొంది. సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాతో రావాలని లేఖలో జీఆర్ఎంబీ పేర్కొంది.