ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులకు 22 వరకూ రిమాండ్
ABN , First Publish Date - 2020-07-08T20:13:30+05:30 IST
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నేడు జూమ్ యాప్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు.
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను నేడు జూమ్ యాప్ ద్వారా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు. నిందితులకు ఈ నెల 22 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కాసేపట్లో 12 మంది నిందితులను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.